Umesh Yadav, Jasprit Bumrah and Kuldeep Yadav have been given rest from the final T20I while Siddarth Kaul finds a place in the squad in place of them. <br />#IndiaVsWestIndies2018 <br />#T20I <br />#RohitSharma <br />#bumra <br />#khaleelahmad <br />#kuldeep <br />#shikardhavan <br /> <br /> <br />భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య ఆదివారం చెన్నై వేదికగా జరిగే మూడో టీ20కి ప్రధాన పేసర్లు ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, చైనామన్ కుల్దీప్ యాదవ్లకు టీమ్ మేనేజ్మెంట్ విశ్రాంతిని కల్పించింది. అలాగే యువబౌలర్ సిద్దార్థ్ కౌల్కు అవకాశం కల్పించింది. <br />ఈ మేరకు బీసీసీఐ శుక్రవారం ట్వీట్ చేసింది. మూడు టీ20ల సిరిస్ను ఇప్పటికే టీమిండియా 2-0తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. రంజీ క్రికెట్లో పంజాబ్ జట్టు తరపున అద్భుత ప్రదర్శన కనబర్చిన సిద్దార్థ్ కౌల్కు ఆఖరి టీ20లో సెలక్టర్లు చోటు కల్పించారు.
